హత్య కేసులో పరారైన నిందితుడు అరెస్టు

85చూసినవారు
హత్య కేసులో పరారైన నిందితుడు అరెస్టు
విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పరారైన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడు గంగారావు బెయిల్ రద్దయిన తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. పీఎం పాలెం పోలీసులు విజయవాడలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

సంబంధిత పోస్ట్