May 03, 2024, 08:05 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి
May 03, 2024, 08:05 IST
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం డివిజన్ విశ్వకర్మ కాలనీలో శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేసే నాయకుడు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఎమ్మెల్యే నిధులకు తోడుగా ఎంపీ నిధులతో నియోజకవర్గాన్ని రెట్టింపు వేగంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.