పరవాడ: ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి

63చూసినవారు
పరవాడ: ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి
ఉచిత ఇసుక హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ మండలం జేఎన్ ఫార్మాసిటీ వద్ద శనివారం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని గనిశెట్టి అన్నారు.

సంబంధిత పోస్ట్