గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనకు జె. వి. మద్దతు

1086చూసినవారు
గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనకు దిగారు. గత కొంత కాలంగా యాజమాన్యానికి. కార్మికుల మధ్య పలు సమస్యలపై పంచాయితీ తేలడం లేదు. దీంతో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలావుండగా బుధవారం వీరు చేస్తున్న ఆందోళనకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మద్దతు తెలిపారు. ఆందోళన శిబిరాన్ని సందర్శించి కార్మికులకు అండగా నిలబడ్డారు.