కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత

51చూసినవారు
కేఏ పాల్ ప్రపంచ శాంతి దూతని, దేవుడు పంపించిన వ్యక్తి అని విశాఖలోని గురువారం ప్రజాశాంతి పార్టీ యూట్యూబర్స్ సమావేశంలో సినీ నటుడు బాబు మోహన్ పేర్కొన్నారు. తన వలన మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం బాగుపడుతుందని, కొన్ని లక్షల కోట్లు అప్పులు తీర్చగల సమర్థుడన్నారు. కేఏ పాల్ విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :