ఏపీ ఎన్నికల్లో వార్ వన్ సైడే: పవన్ కళ్యాణ్

82చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్లారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని పవన్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. మోదీ ప్రభుత్వంలో వారణాసి అభివృద్ధి చెందిందని పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్