పీఓకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

54చూసినవారు
పీఓకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. మృతుల్లో ఇద్దరు ఆందోళనకారులు, ఒక ఎస్‌ఐ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా గాయపడ్డారు. కాగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్