గర్భిణీ అరుణపై వైసీపీ నేతల దాడి

84చూసినవారు
గర్భిణీ అరుణపై వైసీపీ నేతల దాడి
శ్రీకాళహస్తిలోని తెల్లకూరులో గర్భిణీ అరుణపై వైసీపీ నేతలు దాడి చేశారు. గర్భిణీపై జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేసినందుకే వైసీపీ నేతలు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గర్భిణీని టీడీపీ నేతలు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్