ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకందాలి: మంత్రి

80చూసినవారు
ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకందాలి: మంత్రి
ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు తక్కువఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా ‘పొలం పిలుస్తోంది రా’కార్యక్రమాలలో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో ఈనెల 3వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పొలం పిలుస్తోంది రా కార్యక్రమ వివరాలను ఆదివారం వ్యవసాయ అధికారులు మంత్రిని కలిసి వివరించారు.

ట్యాగ్స్ :