యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం: చంద్రబాబు

79చూసినవారు
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాం: చంద్రబాబు
ఏపీలో వ‌రద ప‌రిస్థితులపై సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయి. వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాం. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి భారీగా నీరు వస్తుంది. మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోంది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్