సూర్యాపేట మీదుగా విజయవాడ.. ప్రయాణం రద్దు చేసుకోవాలి: ఎస్పీ

75చూసినవారు
సూర్యాపేట మీదుగా విజయవాడ.. ప్రయాణం రద్దు చేసుకోవాలి: ఎస్పీ
కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరువాగు ఉద్ధృతికి జాతీయ రహదారిపై నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మీదుగా.. ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్టు ఎస్పీ చెప్పారు.

సంబంధిత పోస్ట్