ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ వారి ఆలయంకు పోటెత్తిన భక్తులు

1083చూసినవారు
ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ వారి ఆలయంకు పోటెత్తిన భక్తులు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో బండి ముత్యాలమ్మ ను పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి మొగల్తూరు బీసీ సంఘం టౌన్ ప్రెసిడెంట్ పితాని తాతాజీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్