నరసాపురం చేరుకున్న టీడీపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు

9223చూసినవారు
టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నరసాపురం స్టీమర్ రోడ్ లో జరిగే ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొనేందుకు నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ నుండి ర్యాలీ గా బయలుదేరారు. నర్సాపురం వచ్చిన ఆయనకు టీడీపి, జనసేన , బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్