సీఎం రిలీఫ్ ఫండ్ కై శశి విద్యాసంస్థల చైర్మన్ రూ. 1కోటి విరాళం

70చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ కై శశి విద్యాసంస్థల చైర్మన్ రూ. 1కోటి విరాళం
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాల కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం రూ. 1 కోటి విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సిఎంకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణు గోపాలకృష్ణ ను, సంస్థ ప్రతినిధులను సిఎం అభినందించారు.

సంబంధిత పోస్ట్