బంధంచర్ల గ్రామ పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే చిర్రి బాలారాజు

52చూసినవారు
టి నరసాపురం మండలంలోని బంధంచర్ల గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం పర్యటన చేశారు. ఈ పర్యటనలో అంబేద్కర్, డా. బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే  బాలరాజు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా నాగరాజు, జనసేన గ్రామ ప్రెసిడెంట్ పొలిమేర అశోక్, జనసేన ఉపాధ్యక్షులు ఉప్పులూరి సతీష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్