కుట్రపూరితంగా జగన్‌పై నిందలేస్తున్నారు: అంబటి

58చూసినవారు
కుట్రపూరితంగా జగన్‌పై నిందలేస్తున్నారు: అంబటి
కుట్రపూరితంగా కావాలనే జగన్‌పై నిందలేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం అంబటి మాట్లాడుతూ.. జగన్ ఇంటిపై దాడి చేసి బీజేపీ ఆనందపడాలని చూస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దాడులకు తెర లేపారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన రిపోర్టుతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ మీద రాజకీయ కక్ష ఉంటే నేరుగా తేల్చుకునేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్