తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం ఉదయం వాకర్స్ తో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాకర్స్ యొక్క సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వాకర్స్ మైదానాన్ని స్పోర్ట్స్ క్లబ్ కింద ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.