గవర్నర్ ను కలవనున్న వైసీపీ నేతలు

583చూసినవారు
గవర్నర్ ను కలవనున్న వైసీపీ నేతలు
వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను నేడు కలవనున్నారు. ఎన్నికల హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ బృందం కోరనుంది. బొత్స నేతృత్వంలో గవర్నర్ ను వైసీపీ బృందం సాయంత్రం 4 గంటలకు కలవనుంది.