కుమారుడి వివాహానికి సీఎంను ఆహ్వానించిన ముకేశ్‌ అంబానీ (Video)

63చూసినవారు
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి షిండే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్‌ – రాధికల వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. కుటుంబ సమేతంగా కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జూలై 12న వివాహం జరుగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్