మంత్రి నారా లోకేష్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ

68చూసినవారు
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ
శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే మరో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో కూడా ఆమె సమావేశమయ్యారు. వైసీపీ నేతలందరూ చట్టసభలను బహిష్కరించినా ఆమె మాత్రం మండలికి వస్తున్నారు. త్వరలోనే జకియా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్