యూపీలో కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ల మహిళపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

78చూసినవారు
యూపీలో కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ల మహిళపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భదోహిలో కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ల మహిళపై రాహుల్ (28) అనే వ్యక్తి ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం భర్త లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్