పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేక రైళ్లు

85చూసినవారు
పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేక రైళ్లు
క్రిస్మస్‌, మహాకుంభ మేళా పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈనెల 24, 25తేదీల్లో కలబురిగి- బెంగళూరు మధ్య రెండు, కుంభమేళా జరిగే వారణాసి, గోంతినగర్‌, గయా.. తదితర ప్రాంతాలకు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు మరో 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్