సెంట్రల్‌ గాజాపై దాడిలో 20 మంది మృతి

71చూసినవారు
సెంట్రల్‌ గాజాపై దాడిలో 20 మంది మృతి
సెంట్రల్‌ గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో గడచిన 24 గంటల్లో 20 మంది చనిపోయారు. వీరిలో మహిళలు , పిల్లలే ఎక్కువగా ఉన్నారు. నెతన్యాహుకు బెన్నీ గాంట్జ్‌ ఇచ్చిన అల్టిమేటంతో నెతన్యాహు ఇరకాటంలో పడ్డారు. . గాంట్జ్‌ మద్దతు ఉపసంహరణ వల్ల ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఢోకా ఉండకపోవచ్చు. ముందు ముందు ఈ దాడులు చాలా తీవ్రంగా ఉండే అవకాశముందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :