చంద్రబాబు రాకతో పెరిగిన భూముల ధరలు?

54చూసినవారు
చంద్రబాబు రాకతో పెరిగిన భూముల ధరలు?
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలు పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్