2025 డిసెంబర్ నెలలో జరిగే హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కు
భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో తొలిసారి మొత్తం అన్ని జట్లు పాల్గొననున్నాయి. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. విశాలమైన, విభిన్నమైన జాతీయ సంఘాలతో ఆడేందుకు మరిన్ని అవకాశాలను అందించడం తమ సాధికారతగా తెలిపారు.