పుణే రోడ్డు ప్రమాద ఘటనలో 900 పేజీల ఛార్జ్ షీట్

73చూసినవారు
పుణే రోడ్డు ప్రమాద ఘటనలో 900 పేజీల ఛార్జ్ షీట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే ర్యాష్ డ్రైవింగ్ ఘటన కేసులో 900 పేజీల ఛార్జ్ షీట్ ను పుణే జిల్లా కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. మే 19న జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు టేకీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పూణే క్రైమ్ బ్రాంచ్ యూనిట్.. నిందితులైన మైనర్, అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరితో సహా సాసూన్ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్