విద్యార్థినిపై 12 రోజుల పాటు అత్యాచారం

2988చూసినవారు
విద్యార్థినిపై 12 రోజుల పాటు అత్యాచారం
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా బూతపాండి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, తిరుపూర్‌కు తీసుకెళ్లి 12 రోజుల పాటు అత్యాచారం చేశాడు. బాలిక అతని చెర నుండి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టి నిందుతుడిని అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుందామనే సాకుతో బాలికను కిడ్నాప్ చేసి 12 రోజుల పాటు లైంగికంగా వేధించినట్లు విచారణలో పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్