పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!

110486చూసినవారు
పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు రాంగ్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేసి పెళ్లి వేడుకలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు దీపాలు తీసుకెళ్తున్న కూలీలు గాయపడ్డారని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజత్ శరతే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్