తనను మోసం చేశాడని తెలుసుకుని చనిపోయిన భర్త బూడిదను తిన్న మహిళ

53చూసినవారు
తనను మోసం చేశాడని తెలుసుకుని చనిపోయిన భర్త బూడిదను తిన్న మహిళ
కెనడాకు చెందిన జెసికా వైట్ అనే మహిళ భర్త 2015లో మృతి చెందాడు. తదనంతరం, అతడి ఫోన్ చెక్ చేయగా భర్త అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. అలాగే.. ఓ రోజు అతడి గది సర్దుతుండగా భారీగా నీలి చిత్రాలు బయటపడ్డాయి. తరచూ అర్ధరాత్రి తన గదిలో ఒంటరిగా గడిపే భర్త చేసేది ఇదని తెలిసి ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. భర్త చేసిన మోసం అతడి మరణం తరువాత బయటపడటంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుని చివరకు అతడి చితాభస్మాన్ని తిన్నది. దీని గురించి ఒక పుస్తకం కూడా రాసింది.