ప్రకృతి విపత్తుల సమయంలో కాపాడుతున్న ఎయిర్‌ఫోర్స్

64చూసినవారు
ప్రకృతి విపత్తుల సమయంలో కాపాడుతున్న ఎయిర్‌ఫోర్స్
భారత వాయుసేన ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైన సమయాల్లో ఇతర సైనిక దళ శాఖలతో కలిసి బాధితులను కలిసి కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. 1998 గుజరాత్‌ సైక్లోన్‌, 2004 సునామీ విపత్తులలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విస్తృతమైన సహాయ చర్యలు చేపట్టింది. శ్రీలంకలో ఆపరేషన్‌ రెయిన్‌బో తరహాలో ఇతర దేశాలకు కూడా సహాయం అందిస్తూ వస్తోంది. తాజాగా విజయవాడ, హైదరాబాద్‌లో వరదల సమయంలో
బాధితులకు హెలీకాఫ్టర్ల ద్వారా ఆహారం అందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్