పూణేలో ప్రమాదం.. నలుగురి మృతి (Video)

66చూసినవారు
మహారాష్ట్ర పూణేలోని గాజుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. కత్రాజ్ ప్రాంతంలోని యెవ్లెవాడి వద్ద ఉన్న యూనిట్‌లో ఓ భారీ గాజు వస్తువు కార్మికులపై పడింది. దీంతో నలుగురు కార్మికులు మరణించారు. మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం నుంచి గాజు వస్తువును అన్‌లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్