మరో కొత్త హక్కుగా కాంట్రాక్ట్ కార్మికులకు వాటా

83చూసినవారు
మరో కొత్త హక్కుగా కాంట్రాక్ట్ కార్మికులకు వాటా
సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో నుంచి కార్మికులకు వాటాగా 33% కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5000 కొత్త హక్కుగా ఇప్పించడం ఏఐటియుసి సంఘం ఘనతని బెల్లంపల్లి ఏరియా గోలేటి బ్రాంచ్ కార్యదర్శి పేర్కొన్నారు. ఏరియాలోని సిహెచ్పి గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. 10% గా మొదలైన వాటాను 33% లాభాల వాటాగా కార్మికులు తీసుకుంటున్నారని, కొత్తగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా అందించడం సంతోషం అన్నారు.

సంబంధిత పోస్ట్