అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు

53చూసినవారు
అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు సర్వేనెంబర్ 114 లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై రెవెన్యూ అధికారులు కోరడా ఝలిపించారు. అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాన్ని జెసిబి సాయంతో నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్