తోటి మిత్రులే శత్రువులై హత్య

6724చూసినవారు
తోటి మిత్రులే శత్రువులై హత్య
కాగజ్‌నగర్‌ మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. ఈజ్గం ఎస్సై రామనకుమార్ వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన పలువురు మిత్రులు సోమవారం సాయంత్రం సరదాగా వేడుకలు (పార్టీ) జరుపుకొన్నారు. తాగిన మైకంలో వారంతా గొడవపడ్డారు. గుర్లె చంద్రశేఖర్(28)ను తోటి మిత్రులు బండరాయితో గాయపర్చగా కుటుంబీకులు అతన్ని ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్