బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు... భయంభయంగా ప్రయాణికులు

14306చూసినవారు
బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు... భయంభయంగా ప్రయాణికులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి సమీపంలో ఏనుగు సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి కొండపల్లి మలుపు వద్ద బస్సుకు ఎదురుగా ఏనుగు వచ్చినట్టు ప్రయాణికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఏనుగు ఎవరి పైనా దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్రయాణికులు అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you