చూడకుండానే ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీసింది (వీడియో)

9378చూసినవారు
ఓ మహిళ చూడకుండానే ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇప్పటివరకు చాలా మంది ఆర్టిస్టులు చూసి చిత్రాన్ని గీసిన వాళ్లే. అందులోనూ వాళ్లు ఎంతో నైపుణ్యం, ప్రతిభ కలిగిన వాళ్లే. గ్రామానికి చెందిన కళా నైపుణ్యులు అతి తక్కువగా చూస్తుంటాము. పూనమ్ అనే మహిళ చూడకుండానే చిత్రాన్ని గీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్