యూపీ, హర్యానా సీఎంలకు లేఖ రాసిన అతిశీ

59చూసినవారు
యూపీ, హర్యానా సీఎంలకు లేఖ రాసిన అతిశీ
తీవ్ర ఎండలతో దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి అతిశీ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాశారు. ఢిల్లీకి నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ ఈ ఏడాది అత్యంత నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అతిశీ లేఖలో పేర్కొన్నారు.