ఈనెల 12న స్కూళ్లు, కాలేజీల బంద్

199983చూసినవారు
ఈనెల 12న స్కూళ్లు, కాలేజీల బంద్
ఈనెల 12న తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందవి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. నిత్యావసరాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్