300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్.. చివరికి (వీడియో)

50చూసినవారు
థ్రిల్ కోసం కొందరు యువకులు చేసిన పని వారిని కటకటాల్లోకి నెట్టింది. రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా సిలిసెహర్ మొసళ్ల పార్క్‌లో యువకులు బైక్‌లు, జీపులతో విన్యాసాలు చేశారు. ఆ సరస్సులో 300కు పైగా మొసళ్లు ఉన్నాయి. అలాంటిది కొందరు యువకులు బైక్‌లు, జీప్‌లతో విన్యాసాలు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారి వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా గత 2 రోజుల్లో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్