కేరళ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

52చూసినవారు
కేరళ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
కేరళ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై శనివారం ఆయన ట్వీట్ చేశారు. కేరళ దేశంలో ఒక భాగమని చెప్పారు. కేరళను ప్రత్యేక దేశంగా మార్చాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. విదేశాంగ కార్యదర్శి దేశానికి ఉంటారని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్