ఏపీలో అక్టోబర్ 16వ తేదీ నుంచి బ్రాండెడ్ మద్యం అమ్మకాలు

68చూసినవారు
ఏపీలో అక్టోబర్ 16వ తేదీ నుంచి బ్రాండెడ్ మద్యం అమ్మకాలు
ఏపీలో అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. వీటి ద్వారా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు బ్రాండ్ల మద్యం స్టాక్స్ ప్రభుత్వ గోడౌన్లకు చేరుకున్నాయి. లైసెన్సు పొంది ఇండెడ్ తెచ్చుకున్న దుకాణదారులకు కావలసిన మద్యం స్టాకును ఈ గోడౌన్ల నుంచి సప్లై చేస్తారు. రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఆంధ్రా గోల్డ్, మాన్షన్ హౌస్ ఇలా అన్ని రకాల మద్యం బ్రాండ్లు ఈ దుకాణాలలో లభించనున్నాయి.

ట్యాగ్స్ :