కేజీవాల్ కస్టడీ కోరిన సీబీఐ.. తీర్పు రిజర్వ్

78చూసినవారు
కేజీవాల్ కస్టడీ కోరిన సీబీఐ.. తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు ఢిల్లీ సీఎం కేజీవాల్ ను కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజులు కస్టడీకి అప్పగించాలని అందులో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువర్గాల వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై కేజీవాల్ స్పందిస్తూ.. తాను మనిష్ సిసోడియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చానని సీబీఐ చేస్తున్న వాదనలు అవాస్తమని తెలిపారు.

ట్యాగ్స్ :