అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన చంపై సోరెన్

51చూసినవారు
అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన చంపై సోరెన్
జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 2019లో జార్ఖండ్ ప్రజలు హేమంత్ సోరెన్‌ను సీఎంగా ఎన్నుకున్నారని, అలాంటి సీఎంను ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేయించిందని చంపై సోరెన్ విమర్శించారు.

ట్యాగ్స్ :