‘‘చండీపురా వైరస్’’ కలకలం.. నలుగురు పిల్లలు మృతి

72చూసినవారు
‘‘చండీపురా వైరస్’’ కలకలం.. నలుగురు పిల్లలు మృతి
గుజరాత్ రాష్ట్రాన్ని కొత్త వైరస్ తీవ్ర కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు పిల్లలు ఈ అనుమానిత వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారని శనివారం అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులకి సబర్‌కాంత జిల్లాలోని హిమత్ నగర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్