అక్టోబర్ 18 నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పు

52చూసినవారు
అక్టోబర్ 18 నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పు
అక్టోబర్ 18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వేళలు మారుతాయని SCR ప్రకటించింది. SECBAD-గూడూరు సింహపురి(12710) రా.10.35కి బదులు రా.10.05కి బయల్దేరుతుంది. SECBAD-తిరుపతి పద్మావతి(12764) గూడూరును ఉ.4.43కి బదులు ఉ.4.19కి చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి(12734) సా.6.25కి బదులు సా.5.30 స్టార్టవుతుంది. నర్సాపూర్-నాగర్‌సోల్(17231) రా.11.15కు బదులు రా.9.50కి బయల్దేరుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్