సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

41686చూసినవారు
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'రాష్ట్రంలో 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. వారిని బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్ లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 14 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా' అని సీఎం రేవంత్ అన్నారు.