'వచ్చి నా షూస్ లెక్క పెట్టుకోండి'.. బీజేపి ఎంపీకి కౌంటర్ ఇచ్చిన మొయిత్రా

684చూసినవారు
'వచ్చి నా షూస్ లెక్క పెట్టుకోండి'.. బీజేపి ఎంపీకి కౌంటర్ ఇచ్చిన మొయిత్రా
తన ఫిర్యాదుతో టీఎంసీ ఎంపీ మెయిత్రాపై లోక్పాల్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్న BJP ఎంపీ నిశికాంత్ దూబే ట్వీట్ కు మొయిత్రా కౌంటర్ ఇచ్చారు. 'ముందు రూ.13వేల కోట్ల అదానీ కోల్ స్కామ్ పై సీబీఐ FIR నమోదు చేయాలి. విదేశీ పెట్టుబడులు ఉన్న అదానీ గ్రూప్ దేశంలోని పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ను కొనడంపై దర్యాప్తు చేయాలి. అలా అయితే సీబీఐ సోదాలకు స్వాగతిస్తాను.. వచ్చి నా షూస్ లెక్క పెట్టుకోండి' అని ఘాటు రిప్లై ఇచ్చారు.

ట్యాగ్స్ :