హైదరాబాద్ లోని గాంధీ భవన్లో పీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఏఐసీసీ మీడియా ఇన్ఛార్జ్ సుజాత పాల్, పలువురు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై అధికార ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సుజాత పాల్ ఇన్ఛార్జులను నియమించారు.