కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?

565చూసినవారు
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తుగా ఓడిన తర్వాత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గొయెంకా నిలదీయడంపై వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించారు. ‘‘క్రీడాకారుల్లో మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ఒక ఫ్రాంఛైజీ యజమాని పాత్ర. అలా చేయకుండా ఆటగాళ్లపై అరవడం, కోప్పడడం సరికాదు. రూ.400 కోట్ల లాభం వస్తున్నప్పుడు ఇలా అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చింది?’’ అని వీరూ అన్నాడు.

సంబంధిత పోస్ట్