పెరుగుతున్న సైబర్ నేరాలు

78చూసినవారు
పెరుగుతున్న సైబర్ నేరాలు
ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాల బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సైబర్​ నేరగాళ్లు రోజురోజుకు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాధునికమైన సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రజల ఖాతాల్లో డబ్బును కొల్లగొడుతున్నారు. సైబర్​ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నా రాష్ట్రంలో ఏదో ఓ చోట సైబర్​ నేరగాళ్ల బారిన పడి డబ్బులను పోగొట్టుకుంటున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్